Green Challenge : తెలంగాణలో మొక్కలు నాటిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంకా రాధాకృష్ణన్

Jan 10, 2020, 8:13 AM IST

ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  స్వీకరించారు. మంత్రుల నివాస సముదాయంలోని తన క్వార్టర్ లో న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ తో కలిసి మూడు మొక్కలు నాటారు. అనంతరం ప్రియాంకా రాధాకృష్ణన్ న్యూజిలాండ్ లో ఎంపీ మైకేల్ వుడ్, భారత్ లోని  కళ్యాణ్ కాసుగంటి, సునిత విజయ్ కోస్లాలను ఈ గ్రీన్ చాలెంజ్ కు నామినేట్ చేశారు.