కరీంనగర్ లో ఓటు వేసిన రసమయి

Jan 24, 2020, 3:20 PM IST

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కరీంనగర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్ నగర పాలక ఎన్నికలలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అలుగునూర్ ఎనిమిదవ వార్డులో తన ఓటును వినియోగించుకున్నారు.