Jul 30, 2019, 3:41 PM IST
జోగులాంబ గద్వాల జిల్లా లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ నుండి నీటిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, అబ్రహాం లతో కలసి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ దిగువ కలువలలోకి వదిలారు.