జనతాకర్ఫ్యూ : రోజూ బిజీలైఫే..దొరికిన అవకాశాన్ని వాడుకుందాం..తలసాని

Mar 22, 2020, 6:48 PM IST

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జనతాకర్ఫ్యూను పాటిస్తున్నారు. ఉదయం ఏడు గంటలనుండి రేపు ఉదయం ఆరు గంటల వరకు ముఖ్యమంత్రిగారి ఆదేశం మేరకు అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. రేపు ఉదయం వరకూ పాటించాలని కోరారు.