Jul 24, 2019, 2:37 PM IST
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని నిర్మల్ ఆసుపత్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు ఆయన ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని టీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటారు.