మౌలాలీ దర్గాను సందర్శించిన కమిషనర్ అరవింద్ కుమార్..

Jun 20, 2020, 6:12 PM IST

హైదరాబాద్ లోని మౌలాలి దర్గాను ఐఅండ్ పిఆర్ కమిషనర్ అరవింద్ కుమార్ సందర్శించారు. దర్గాను బాగుచేయడానికి ఏం చేయాలో పరిశీలించారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న మౌలాలి దర్గాను సందర్శకులకు అనుకూలంగా మరింత అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నారు.