మేడారం జాతర : భారీ వర్షాన్ని సైతం లెక్కచేయని భక్తులు...

Feb 8, 2020, 4:40 PM IST

ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు విపరీతంగా పోటెత్తారు. అయితే శనివారం నాడు మేడారంలో భారీ వర్షం కురిసింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ రోజుతో మేడారం జాతర ముగుస్తోంది.