దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ పై కుట్ర ... ఎంపీ రేవంత్ రెడ్డి

Nov 3, 2020, 11:38 AM IST

దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీస్తున్నారు . కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలను చేస్తున్నారు   – ఎంపీ రేవంత్ రెడ్డి