నెల్లూరులో దారుణం.. బాత్రూంలో పడి చనిపోయిన కోవిడ్ పేషంట్..

నెల్లూరులో దారుణం.. బాత్రూంలో పడి చనిపోయిన కోవిడ్ పేషంట్..

Bukka Sumabala   | Asianet News
Published : Jul 30, 2020, 04:28 PM IST

నెల్లూరు కోవిద్ హాస్పిటల్ లో దారుణం జరిగింది.

నెల్లూరు కోవిద్ హాస్పిటల్ లో దారుణం జరిగింది. ఓ కోవిద్ పేషంట్ బాత్రూంలో పడి చనిపోయాడు. హౌస్ కీపీంగ్ స్టాఫ్ చూసి సమాచారం అందించడంతో వైద్య సిబ్బంది అతన్ని పరీక్షించారు. కాపాడడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు.

01:10నెల్లూరులో దారుణం... ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న యువతిపై యువకుడి ఘాతుకం
05:02పోలీసులమంటూ ఇంట్లో చొరబడి... మైనర్ బాలిక కిడ్నాప్
01:23అరెస్ట్ కాదు... క్వారంటైన్ లో వున్నా...: ఆనందయ్య
01:40నెల్లూరులో ఇదొక రోజువారీ కరోనా హాట్ స్పాట్: వైరస్ ను నయం చేస్తుందంటూ లేహ్యాలు అమ్ముతున్న వ్యక్తి,
00:58నెల్లూరులో దారుణం.. బాత్రూంలో పడి చనిపోయిన కోవిడ్ పేషంట్..
04:48నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఇద్దరి పరిస్థితి విషమం..
02:59కరోనా మృత దేహాల దుస్థితి ఇది... వీడియో
00:45లేడీ అసిస్టెంట్ పై అధికారి దాడి.. బాధితురాలికి మంత్రి అనిల్ భరోసా..
03:01నెల్లూరులో అసిస్టెంట్ పై దాడి.. మేనేజర్ భాస్కర్ రావు అరెస్ట్.. సస్పెన్షన్.. (వీడియో)