నెల్లూరులో దారుణం.. బాత్రూంలో పడి చనిపోయిన కోవిడ్ పేషంట్..

Jul 30, 2020, 4:28 PM IST

నెల్లూరు కోవిద్ హాస్పిటల్ లో దారుణం జరిగింది. ఓ కోవిద్ పేషంట్ బాత్రూంలో పడి చనిపోయాడు. హౌస్ కీపీంగ్ స్టాఫ్ చూసి సమాచారం అందించడంతో వైద్య సిబ్బంది అతన్ని పరీక్షించారు. కాపాడడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు.