ట్రంప్ రాట్నం తిప్పెన్.... మోడీ దాని గురించి వివరించెన్

Feb 24, 2020, 1:09 PM IST

భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ మహాత్ముని చరఖా తిప్పుతూ దాన్ని చాలా ఆసక్తిగా గమనించారు. అక్కడున్నవారిని దానిగురించి అడిగి తెలుసుకున్నారు.