రాహుల్ ద్రవిడ్‌తో క్రికెట్ ఆడిన తమిళనాడు ముఖ్యమంత్రి

Feb 10, 2020, 10:49 AM IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి రాహుల్ ద్రవిడ్‌తో క్రికెట్ ఆడారు. సేలం వాలాపాడిలో సేలం క్రికెట్ ఫౌండేషన్ మైదానం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్బంగా హాజరైన  తమిళనాడు సిఎం ఎడప్పాడి కె పళనిస్వామి రాహుల్ ద్రవిడ్‌తో క్రికెట్ ఆడుతున్నారు.