Jan 27, 2020, 12:05 PM IST
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి జనవరి 26 న మహారాష్ట్ర షిర్డీలోని సాయి బాబా ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు ఆమె సోదరి షమితా శెట్టి, భర్త రాజ్ కుంద్రా ఉన్నారు. ఆమె ప్రార్థనలు చేసి బాబా ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబా ఎప్పుడూ తనవెంటే ఉన్నాడని అందుకే కృతజ్ఞతలు తెలపడానికి వచ్చానని అన్నారు.