ఉరిశిక్షను ఇంకా ఆలస్యం చేయద్దు : సుప్రీంకోర్టును కోరిన నిర్భయ తల్లి

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరివిషయంలో ఇంకా ఆలస్యం చేయవద్దని నిర్భయ తల్లి ఆశాదేవి సుప్రీంకోర్టును కోరింది. 

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరివిషయంలో ఇంకా ఆలస్యం చేయవద్దని నిర్భయ తల్లి ఆశాదేవి సుప్రీంకోర్టును కోరింది. నిర్భయ దోషుల్లో ఒకరు చేసుకున్న క్యురేటివ్ పిటిషన్ మీద విచారణకు ముందు ఆమె ఇలా కోరింది. అంతేకాదు మన న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగుల వల్ల నిందితులు తప్పించుకుంటున్నారు. ఉరిశిక్షను వాయిదా వేస్తున్న విధానం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పోతోందన్నారు. 

Google News Follow Us
03:26ఆపరేషన్‌ సింధూర్‌ ని ముందుండి నడిపించిన ఈ సోఫియా ఖురేషి ఎవరు? Pahalgam Attack: పాక్‌ ను చావుదెబ్బ కొట్టిన భారత్‌.. | India's Big Blow to Pakistan | Asianet Telugu24:30Pahalgam Attack: పాక్ నరాలు తెంచేసిన భారత్ | India's Big Blow to Pakistan | Asianet News Telugu Pahalgam Attack: భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో హై టెన్షన్ | Asianet Telugu Pahalgam Attack: ఉగ్రదాడిపై బీజేపీ మైనారిటీ మోర్చా ఆందోళన | Jammu Kashmir | Asianet News Telugu Pahalgam Attack: ఉగ్ర దాడికి నిరసనగా PDF చీఫ్ మెహబూబా ముఫ్తి ర్యాలీ | Asianet News Telugu37:09PM Modi fire on Congress: వక్ఫ్ రూల్స్ స్వార్థానికి మార్చేసింది కాంగ్రెసే | Ambedkar Jayanti మునాంబం వాసులకు బీజేపీ సభ్యత్వం.. భూ హక్కులపై రాజీవ్ చంద్రశేఖర్ భరోసా | Asianet News Telugu బ్యాంకాక్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం | Asianet News Telugu బ్యాంకాక్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం | PM Modi Visit Thailand | Asianet News Telugu