Maharashrta Twists : ఆలింగనంతో అజిత్ పవార్ కు సుప్రియ స్వాగతం

Nov 27, 2019, 10:10 AM IST

బుధవారం ముంబైలో ఉదయం మహారాష్ట్ర కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. అసెంబ్లీకి వచ్చిన అజిత్ పవార్ కు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఎన్ సిపి నాయకురాలు సుప్రియా సూలే సాదరస్వాగతం పలికారు.