జియో 2025 ప్లాన్ ఆఖరి తేదీ
ఈ ప్లాన్ జనవరి 11, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో 2025 నాటికి రీఛార్జ్ చేసుకుంటే కస్టమర్లు రూ.468 కూడా ఆదా చేసుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. అలాగే, Ajio సైట్లో కనీసం రూ.2,500 కొనుగోలుపై రూ.500 కూపన్ను లభిస్తుంది. Swiggyలో కనిష్టంగా రూ. 499 ఆర్డర్ చేస్తే రూ. 150 తగ్గింపు వోచర్ లభిస్తుంది. అలాగే, Easemytrip.com మొబైల్ యాప్, వెబ్సైట్లో విమాన బుకింగ్ల కోసం రూ.1,500 తగ్గింపు కూపన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ కూపన్లను MyJio మొబైల్ అప్లికేషన్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు.