దారుణం..కదిలే కారులో అమ్మాయిపై సామూహిక అత్యాచారం...

Mar 3, 2020, 3:39 PM IST

రాజస్తాన్ ఉదయపూర్ లో సామూహిక అత్యాచారం ఘటన కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారంనాడు మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు కారులో సిటీలో తిరుగుతూనే అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం 2,3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, త్వరలోనే కేసు పరిష్కరిస్తామని ఎస్పీ అనంత్ కుమార్ అన్నారు.