Feb 17, 2020, 10:23 AM IST
కర్ణాటక, ఉడిపి జిల్లా మరవంతే గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి 15 అడుగుల లోతైనా బోరుబావిలో పడిపోయాడు. బోర్వెల్ చుట్టూ ఉన్న భూమి అకస్మాత్తుగా కుంగి పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బోర్ వెల్ లో పడ్డ వ్యక్తిని రోహిత్గా గుర్తించారు. బోర్ వెల్ చుట్టూ సమాంతరంగా తవ్వి ఆరుగంటలపాటు శ్రమించి అతన్ని కాపాడారు.