బీహార్ : కార్యకర్తలతో కాళ్లు ఒత్తించుకున్న ఎమ్మెల్యే

Mar 2, 2020, 10:02 AM IST

పాట్నాలో పార్టీ కార్యకర్తలతో కాళ్లు ఒత్తించుకున్నాడో ఎమ్మెల్యే. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బీహార్ లోని నౌడా జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యే కౌశల్ యాదవ్ పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఓ కార్యక్రమలో పార్టీ కార్యకర్తలతో తన కాళ్లను మసాజ్ చేయించుకున్నారు.