కర్బన ఉద్గారాలు తగ్గించడానికి మనం సంకల్పించుకోవాలి..దుబాయ్ వేదికలో ప్రధాని మోడీ పిలుపు...

కర్బన ఉద్గారాలు తగ్గించడానికి మనం సంకల్పించుకోవాలి..దుబాయ్ వేదికలో ప్రధాని మోడీ పిలుపు...

Published : Dec 01, 2023, 10:18 PM IST

Dubai: యూఏఈ లో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 (COP-28) సమ్మిట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. 

Dubai: యూఏఈ లో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 (COP-28) సమ్మిట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సభ్య దేశాలను ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు చేసారు. ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన భారత దేశం ప్రపంచ మొత్తం కర్బన ఉద్గారాలలో 4 శాతం కంటే తక్కువ వాటా కలిగి ఉందని స్పష్టం చేసారు. మనమందరం కలిసికట్టుగా సంకల్పించుకుని ఈ ఉద్గారాలను తగ్గించటానికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. 2028 లో జరగబోయే ‘కాప్‌-33 సదస్సు ఈసారి భారత్ లో నిర్వహించుకుందామని ఆయన ప్రతిపాదించారు. ఫుల్ వీడియో మీకోసం...

05:24Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
09:45Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu
05:11Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
04:57Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu
01:44మోదీ నివాసంలో పుతిన్‌.. చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లిన ప్రధాని | Putin | Asianet News Telugu
14:56Putin India Tour: ఢిల్లీలో ల్యాండ్ అయిన పుతిన్ అదిరిపోయే రేంజ్ లో మోదీ స్వాగతం | Asianet News Telugu
06:57Karthigai Deepam 2025 Tiruvannamalai: వైభవంగా అరుణాచలం కార్తీక దీపోత్సవం| Asianet News Telugu
03:12Minister Ashwini Vaishnaw on AI Deepfake, Fake NewsAI | AI deepfake warning | Asianet News Telugu
02:05Post Office NSC Scheme: 5 ఏళ్ల‌లో రూ.5ల‌క్ష‌ల వడ్డీ.. మంచి రిట‌ర్న్ ఇచ్చే ప్లాన్ | Asianet Telugu
18:01Cyclone Ditwah Effect:భయమేసింది.. రాత్రంతా బస్సుల్లోనేచిక్కుకున్నాం | Tourists | Asianet News Telugu