కర్బన ఉద్గారాలు తగ్గించడానికి మనం సంకల్పించుకోవాలి..దుబాయ్ వేదికలో ప్రధాని మోడీ పిలుపు...

కర్బన ఉద్గారాలు తగ్గించడానికి మనం సంకల్పించుకోవాలి..దుబాయ్ వేదికలో ప్రధాని మోడీ పిలుపు...

Published : Dec 01, 2023, 10:18 PM IST

Dubai: యూఏఈ లో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 (COP-28) సమ్మిట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. 

Dubai: యూఏఈ లో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 (COP-28) సమ్మిట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సభ్య దేశాలను ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు చేసారు. ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన భారత దేశం ప్రపంచ మొత్తం కర్బన ఉద్గారాలలో 4 శాతం కంటే తక్కువ వాటా కలిగి ఉందని స్పష్టం చేసారు. మనమందరం కలిసికట్టుగా సంకల్పించుకుని ఈ ఉద్గారాలను తగ్గించటానికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. 2028 లో జరగబోయే ‘కాప్‌-33 సదస్సు ఈసారి భారత్ లో నిర్వహించుకుందామని ఆయన ప్రతిపాదించారు. ఫుల్ వీడియో మీకోసం...

03:08Raghav Chadha Slams: మినిమం బ్యాలెన్స్ లేదని 19వేల కోట్ల ఫైన్ వసూలు | Balence | Asianet News Telugu
31:31LPG Vessel Shivalik: యుద్ధాన్ని,మిసైళ్లను తప్పించుకొని భారత్ చేరుకున్న మరో నౌక | Asianet News Telugu
19:45Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
05:14Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu
12:09గ్యాస్ కొరత తో ఢిల్లీలో నిరసనకు దిగిన కాంగ్రెస్: LPG Cylinder Shortage | Asianet News
07:39Domestic LPG Cylinders Seized: బ్లాక్ లో అమ్ముతున్న గ్యాస్ సిలిండర్లు సీజ్ | Asianet News Telugu
06:59MiG-29 UPG Fighter Jet: యుద్ధ విమానాన్ని పరిశీలించిన వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ | Asianet Telugu
06:10Saudi Oil Vessel Shenlong: యుద్ధ బాంబులను తప్పిచుకుంటూ భారత్ కు చేరుకున్న ఆయిల్ షిప్| Asianet Telugu
08:50మోనాలిసా భర్త ఎవరో తెలుసా? Who is Monalisa Bhosle's husband | Asianet News Telugu
10:06మాది లవ్ జీహాద్ కాదు మోనాలిసా సంచలన ప్రెస్ మీట్ Kumbh Mela Viral Girl Monalisa | Asianet News Telugu