కర్బన ఉద్గారాలు తగ్గించడానికి మనం సంకల్పించుకోవాలి..దుబాయ్ వేదికలో ప్రధాని మోడీ పిలుపు...

కర్బన ఉద్గారాలు తగ్గించడానికి మనం సంకల్పించుకోవాలి..దుబాయ్ వేదికలో ప్రధాని మోడీ పిలుపు...

Published : Dec 01, 2023, 10:18 PM IST

Dubai: యూఏఈ లో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 (COP-28) సమ్మిట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. 

Dubai: యూఏఈ లో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 (COP-28) సమ్మిట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సభ్య దేశాలను ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు చేసారు. ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన భారత దేశం ప్రపంచ మొత్తం కర్బన ఉద్గారాలలో 4 శాతం కంటే తక్కువ వాటా కలిగి ఉందని స్పష్టం చేసారు. మనమందరం కలిసికట్టుగా సంకల్పించుకుని ఈ ఉద్గారాలను తగ్గించటానికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. 2028 లో జరగబోయే ‘కాప్‌-33 సదస్సు ఈసారి భారత్ లో నిర్వహించుకుందామని ఆయన ప్రతిపాదించారు. ఫుల్ వీడియో మీకోసం...

03:29చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
05:51CM DK Shivakumar: సామాన్యుడిలా బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన సీఎం డికె శివకుమార్ | Asianet Telugu
03:45Actor Salim Kumar Passes Away: మలయాళ ప్రముఖ నటుడు కన్నుమూత నివాళి అర్పించిన సీఎం వి.డి. సతీసన్
07:52Ujjain Mahakaleshwar Temple: ఉజ్జయిని మహాకాళేశ్వరుని భస్మ హారతి దర్శించారంటే కోటిజన్మల పుణ్యం
06:36Cockroach Janta Party Protest: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన జంతర్ మంతర్ వద్ద హై టెన్షన్
07:17కెరీర్ ఎంపికలో యూత్ చేస్తున్న తప్పులివే | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
08:46ఈ విషయాలు తెలిస్తే లైఫ్ లో ఈజీగా సెటిల్ | CS Sharma | Access Careers Counselors | AsianetNews Telugu
22:42Annamalai Sensational Press Meet: రాజీనామా తర్వాత అన్నామలై సంచలన ప్రెస్ మీట్| Asianet News Telugu
03:38తమిళనాడులో కొత్త పార్టీ ఇక విజయ్‍కు చుక్కలే | Annamalai New Party vs CM Vijay? | Asianet News Telugu
04:31చెన్నైలోని మసీదులో నివాళి కార్యక్రమంలో సీఎం విజయ్ | Quaid-E-Millath 131st Birth Anniversary