కర్బన ఉద్గారాలు తగ్గించడానికి మనం సంకల్పించుకోవాలి..దుబాయ్ వేదికలో ప్రధాని మోడీ పిలుపు...

కర్బన ఉద్గారాలు తగ్గించడానికి మనం సంకల్పించుకోవాలి..దుబాయ్ వేదికలో ప్రధాని మోడీ పిలుపు...

Published : Dec 01, 2023, 10:18 PM IST

Dubai: యూఏఈ లో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 (COP-28) సమ్మిట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. 

Dubai: యూఏఈ లో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 (COP-28) సమ్మిట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సభ్య దేశాలను ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు చేసారు. ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన భారత దేశం ప్రపంచ మొత్తం కర్బన ఉద్గారాలలో 4 శాతం కంటే తక్కువ వాటా కలిగి ఉందని స్పష్టం చేసారు. మనమందరం కలిసికట్టుగా సంకల్పించుకుని ఈ ఉద్గారాలను తగ్గించటానికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. 2028 లో జరగబోయే ‘కాప్‌-33 సదస్సు ఈసారి భారత్ లో నిర్వహించుకుందామని ఆయన ప్రతిపాదించారు. ఫుల్ వీడియో మీకోసం...

05:51పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
06:12PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu
03:12రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
03:10PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu
16:28భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
05:15PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
07:59PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu
24:37Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
05:24Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
09:45Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu