కరోనా ప్రచారం : అమరావతిలో నవనీత్ కౌర్

Apr 1, 2020, 3:17 PM IST

ఒకనాటి తెలుగు హీరోయిన్ లోక్ సభ ఎంపీ నవనీత్ కౌర్ తెలుగువారికి కరోనా జాగ్రత్తలు చెప్పారు. ఇంట్లోనే ఫ్యామిలీతోనే ఉండి దేశాన్ని రక్షించమని కోరారు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గంనుండి ఎన్నికైన ఆమె తన నియోజకవర్గ ప్రజలకు కరోనా అవేర్ నెస్ కలిగించారు. లాక్ డౌన్ సమయంలో పేదవారికి, దినసరి కూలీలకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు చెప్పుకొచ్చారు.