Mar 6, 2021, 12:09 PM IST
ఇండియన్ రైల్వే దేశంలోని సుమారు అన్నీ రైల్వే స్టేషన్ లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తున్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఛార్జీలు చెల్లించక తప్పదు. రైల్టెల్ ఉచిత వై-ఫై సదుపాయాన్ని పొందడానికి తాజాగా ఒక కొత్త మార్గాన్ని సూచించింది. రైల్వే స్టేషన్లలో హై-స్పీడ్ వై-ఫైను ఉపయోగించుకోవాలంటే సామాన్యులకు కాస్త భారం కానుంది.