Mar 10, 2020, 2:38 PM IST
ప్రియాంకాగాంధీ దగ్గరినుండి రెండుకోట్ల రూపాయల విలువైన చిత్రపటాన్ని కొనుగోలు చేసిన యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పెయింటింగ్ ను రానాకపూర్ ఇంట్లో ఈడీ స్వాధీనం చేసుకుంది. ప్రియాంక 2010లో ఈ పెయింటింగ్ ను రానాకపూర్ కి రెండుకోట్లకు అమ్మినట్టు రాసిన దృవీకరణ పత్రం కూడా దొరికింది.