ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : వందే భారత్ రైలు పితామహుడు సుధాన్షు మని తో

ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : వందే భారత్ రైలు పితామహుడు సుధాన్షు మని తో

Published : May 07, 2023, 04:00 PM IST

దేశం మొత్తం ఇప్పుడు వందే భారత్ రైలు గురించిన చర్చ నడుస్తుంది. 

దేశం మొత్తం ఇప్పుడు వందే భారత్ రైలు గురించిన చర్చ నడుస్తుంది. ఆ రైలు చేరుకున్న ప్రతి రాష్ట్రంలో జనాలు దాని పై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు. భారతదేశంలో తయారయ్యి, భారతీయుల కోసం, భారతీయుల చేత నిర్మింపబడ్డ ఈ రైలుని దేశ సాంకేతిక అభివృద్ధికి కొలమానంగా చూస్తూ సగటు భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ వందే భారత్ రైలు తీసుకురావడానికి ప్రధాన కారణాలు, రైలు కు సంబంధించిన అనేక ప్రత్యేక అంశాలను ఈ ఎపిసోడ్  ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ లో మనతో పంచుకోవడానికి వందే భారత్ రైలు వెనకున్న మాస్టర్ మైండ్ సుధాన్షు మని సిద్ధంగా ఉన్నారు. పూర్తి ఇంటర్వ్యూ  మీకోసం... 

05:51పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
06:12PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu
03:12రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
03:10PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu
16:28భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
05:15PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
07:59PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu
24:37Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
05:24Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
09:45Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu