Feb 11, 2020, 3:48 PM IST
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. ఇదొక్క ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే జరగబోతోంది అన్నారు. ప్రజలు అభివృద్ధికి, పురోగతికి ఓటు వేశారు. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలు పనిచేయలేదు అన్నారు. బీజేపీ మతపరమైన ఎజెండాకు వ్యతిరేకంగానే ఆప్ విజయం సాధ్యమయిందని కాంగ్రెస్ నాయకుడు ఆదిర్ రంజన్ చౌదరి అన్నారు.