అందరూ గుర్తించారు, ప్రభుత్వమే..... : డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి

అందరూ గుర్తించారు, ప్రభుత్వమే..... : డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి

Published : Jul 16, 2022, 11:00 AM IST

తెలంగాణ కోసం తాను అందించిన సేవలను ప్రజలు గుర్తించారని, సాహిత్యకారులు గుర్తించారని, కానీ ప్రభుత్వం గుర్తించలేదని ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ చరిత్రకారుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. 

తెలంగాణ కోసం తాను అందించిన సేవలను ప్రజలు గుర్తించారని, సాహిత్యకారులు గుర్తించారని, కానీ ప్రభుత్వం గుర్తించలేదని ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ చరిత్రకారుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వం గుర్తించనందుకు బాధేమీ లేదని, తాను ఎవరినీ దేబిరించబోనని చెప్పారు. ఏషియానెట్ న్యూస్ తెలుగు ప్రతినిధి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.

67:18కవిత్వమై పరిమళించటంలో కవులు విఫలమవుతున్నారు - కవి సిద్దార్థతో ప్రత్యేక ఇంటర్వ్యూ
30:25సోషల్ మీడియాను తగిన విధంగా వాడుకోవడానికి వీలుంది
32:32కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ ఓ సెన్సేషన్
31:03జర్నలిజంలోకి రావాలని అనుకోలేదు, కానీ ఆర్టీసిలో ఇలా జరిగింది: కెఆర్ మూర్తి
57:28నాటక రంగ దిగ్గజం, డైరెక్టర్ శ్రీనివాస్ దెంచనాల తో ప్రత్యేక ఇంటర్వ్యూ..!
41:03కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
02:02ప్రభుత్వం గుర్తించలేదు, నో రిగ్రెట్స్: డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
33:46తెలంగాణ అస్తిత్వంపై కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది
04:12హెచార్కె ప్రతిపాదన మూర్ఖత్వం: డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
67:37మైండ్ సెట్ మారాలి: ప్రముఖ రచయిత హెచార్కె