అద్భుతమైన రచన ‘ఊరు గాని ఊరు’..: మంత్రి నిరంజన్ రెడ్డి

అద్భుతమైన రచన ‘ఊరు గాని ఊరు’..: మంత్రి నిరంజన్ రెడ్డి

Published : Feb 07, 2023, 04:30 PM IST

హైదరాబాద్ :  ప్రముఖ రచయిత కోట్ల వనజాత రచించిన అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు అవార్డు పొందిన ‘ఊరుగాని ఊరు’ నవలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ఆవిష్కరించారు. 

హైదరాబాద్ :  ప్రముఖ రచయిత కోట్ల వనజాత రచించిన అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు అవార్డు పొందిన ‘ఊరుగాని ఊరు’ నవలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ఆవిష్కరించారు. ఈ నవలను తనకు అంకితమిచ్చినందుకు రచయిత వనజాతకు ధన్యవాదాలు తెలిపారు నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ లో మంత్రుల నివాస సముదాయంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, వలా రచయిత కోట్ల వనజాతతో పాటు ఇతర రచయితలు సీతారాం, కె.పి.అశోక్ కుమార్, నాగవరం బలరాం, భీంపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

67:18కవిత్వమై పరిమళించటంలో కవులు విఫలమవుతున్నారు - కవి సిద్దార్థతో ప్రత్యేక ఇంటర్వ్యూ
30:25సోషల్ మీడియాను తగిన విధంగా వాడుకోవడానికి వీలుంది
32:32కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ ఓ సెన్సేషన్
31:03జర్నలిజంలోకి రావాలని అనుకోలేదు, కానీ ఆర్టీసిలో ఇలా జరిగింది: కెఆర్ మూర్తి
57:28నాటక రంగ దిగ్గజం, డైరెక్టర్ శ్రీనివాస్ దెంచనాల తో ప్రత్యేక ఇంటర్వ్యూ..!
41:03కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
02:02ప్రభుత్వం గుర్తించలేదు, నో రిగ్రెట్స్: డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
33:46తెలంగాణ అస్తిత్వంపై కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది
04:12హెచార్కె ప్రతిపాదన మూర్ఖత్వం: డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
67:37మైండ్ సెట్ మారాలి: ప్రముఖ రచయిత హెచార్కె