BRICS2019 Summit : ఇండియా, చైనాల బంధానికి నూతనోత్తేజం

Nov 14, 2019, 12:53 PM IST

బ్రెజిల్ లో జరుగుతున్న బ్రిక్స్ 2019 సమ్మిట్ తో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు గ్జి జింగ్ పింగ్ తో ఇరుదేశాల ద్వైపాక్షిక సమావేశంలో భాగంగా సమావేశం అయ్యారు. చైనాను ఉద్దేశించి మేము చెన్నైలో కలిసినప్పుడు మా ఈ ప్రయాణం ఓ కొత్త శక్తిని సంతరించుకుంది అన్నారు.