నాన్న చనిపోయారు.. నాకంతా తమ్ముళ్లే.. ఓంకార్ ఎమోషనల్ స్పీచ్! (వీడియో)

Oct 16, 2019, 5:23 PM IST

'రాజు గారి గది' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటాడు ఓంకారు. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఈ సినిమాలతో తన తమ్ముడు అశ్విన్ ని హీరోగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో కొత్తగా 'రాజు గారి గది-3' సినిమా తెరకెక్కించాడు ఓంకార్.తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు ఓంకార్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.