ఆస్కార్ అవార్డు ప్రకటించగానే కన్నీళ్లతో నిలబడిపోయా... చంద్రబోస్ భార్య సుచిత్ర

Mar 14, 2023, 6:22 PM IST

నాటు నాటు పాట కు బాణీలు కట్టిన చంద్రబోస్, దాన్ని స్వరపరిచిన కీరవాణి లు ఆస్కార్ అవార్డుని అందుకుంటుంటే యావత్ దేశం గుండె ఆనందంతో పొంగిపోయింది. అలాంటిది స్వయంగా తన భర్త ఆస్కార్ అందుకోవడాన్ని టీవిలో చూసిన చంద్రబోస్ భార్య సుచిత్ర ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో వేరుగా చెప్పనవసరం లేదు. అవార్డు ప్రకటించగానే కన్నీళ్ళతో నిలబడిపోయానంటున్న సుచిత్ర చంద్రబోస్ ఏషియానెట్ న్యూస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ పూర్తి వీడియో మీకోసం..!