సీతారామం మూవీతో సీతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. 2025లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు ఆమె. ఈ క్రమంలో ముంబైలో తళుక్కున మెరిసింది.