గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ కీర్తి శెట్టి

Jul 24, 2020, 5:19 PM IST

ఉప్పెన సినిమా హీరయిన్ కీర్తి శెట్టి మొక్కలు నాటారు . గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిర్మాత రవిశంకర్ ఇచ్చిన  సవాలు స్వీకరించి మొక్కలు నాటింది .