పగబట్టిన యష్మి మళ్లీ మణికంఠనే టార్గెట్

Oct 2, 2024, 10:04 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తాజా ఎపిసోడ్ లో మరోసారి మణికంఠ ను టార్గెట్ చేస్తూ హౌస్ మేట్ అందరూ విరుచుకపడ్డారు. సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తూ మణింకఠపై విషం చిమ్ముతున్నారు. ఈ విషయంలో సీత మాట మార్చడంతో అది రివర్స్ లో వచ్చి తనకే తగిలింది. ఇక బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి పెట్టిన టాస్క్ లో శక్తి టీమ్ సత్తా చాటింది. కాంతారా టీమ్ చతికలపడింది. దాంతో కాంతారా టీమ్ సభ్యులు సీత, మణి టాస్క్ ల నుంచి బయటకు వెళ్ళిపోవల్సిన పరిస్థితి.