ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాసపడిపోకు చాలు.. మళ్లీ వినడానికి రెడీగా ఉండండి...

May 25, 2020, 1:04 PM IST

ఆరోగ్యకరమైన హాస్యంతో అందర్నీ ఆకట్టుకున్న అమృతం సీరియల్ అమృతం ద్వితీయంగా మళ్లీ రాబోతుంది. జస్ట్ ఎల్లో బ్యానర్ మీద గుణ్ణం గంగరాజు నిర్మించిన అమృతం సీరియల్ కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. పదమూడేళ్ల తరువాత అమృతం2.0 గా మే 25నుండి ఓటీటీ ఫ్లాట్ ఫాంలో అలరించబోతున్న ఈ సీరియల్ ట్రైలర్ ఓ లుక్కేయండి..