విరాట్ కోహ్లీ మూడు తప్పులు: బెంగళూరు కొంపముంచింది అవే..!

Sep 25, 2020, 1:05 AM IST

ఐపీఎల్ 2020లో మరోసారి తన పూర్వపు ఆటను గుర్తుకుతెచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫీల్డింగ్, బౌలింగ్‌ విభాగాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఆర్‌సీబీ, చెత్త బ్యాటింగ్‌తో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 207 భారీ లక్ష్యచేధనలో 17 ఓవర్లలో పరుగులు మాత్రమే చేసి109 ఆలౌట్ అయ్యింది బెంగళూరు.