Apr 29, 2021, 12:39 PM IST
కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని హడలెత్తిస్తుంది. ఒక పక్క దేశ ఆర్ధిక వ్య్వస్థతో పాటు సాధారణ ప్రజాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాష్టాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించగా మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యు అమలు చేస్తున్నారు.