
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ స్కామ్ జరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను ప్రజలు గమనించాలని, ప్రభుత్వ రంగంలో నాణ్యమైన వైద్య విద్యను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంగా తెలిపారు. మెడికల్ విద్యలో సమాన అవకాశాలు, పారదర్శకత ఉండాలన్నదే తన లక్ష్యమని ఈ ప్రసంగంలో వైఎస్ జగన్ వెల్లడించారు.