కాపులకి ఎంత ఖర్చు పెట్టారో శ్వేతా పత్రం ఇవండీ ..జనసేన

Jun 28, 2020, 1:47 PM IST

జనసేన ప్రధానకార్యదర్శి శివశంకర్ కామెంట్స్ మీడియాతో మాట్లాడుతూ కాపుల కోసం ఎంత నిధులు ఖర్చు పెట్టారో శ్వేత పత్రం ప్రకటించాలని పవన్ కల్యాణ్ చేసిన డిమాండ్ కు స్పందించకుండా...తప్పుడు లెక్కలు చెబుతున్నారు.4,790 కోట్ల ఖర్చు పెట్టామనికాపులను వైసీపీ సర్కార్ తప్పుత్రోవ పట్టిస్తున్నారు.న్యాయ సమ్మతంగా కాపులకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు? మహారాష్ట్రలో మరాఠా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినట్లే.. కాపులకురిజర్వేషన్లు ఇవ్వాలి.జనసేన బీజేపీ కూటమి అధికారం లో కి రాగానే ఏపీలో కాపుల సమస్యను పరిష్కరిస్తాం అని అన్నారు .ycp govt,capu corporation, janasena ,pawan kalyan ,jagan govt,janasena shivashankar ,visakapatnam,pawankalyan demand,ap govt ,chandrababu,previous govt,