అమరావతి : మహిళల బైక్ ర్యాలీతో...దద్దరిల్లుతున్న తుళ్లూరు...

Jan 28, 2020, 5:09 PM IST

జై అమరావతి అంటూ నినాదాలతో బైక్ ర్యాలీ ప్రారంభించారు. మూడు రాజధానులు వద్దు-అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.