West Godavari Accident:క్షణాల్లో రోడ్డుపై బస్సు వాగులో... ఎలా తప్పించుకున్నానంటే: ప్రయాణికుడు

West Godavari Accident:క్షణాల్లో రోడ్డుపై బస్సు వాగులో... ఎలా తప్పించుకున్నానంటే: ప్రయాణికుడు

Published : Dec 15, 2021, 04:43 PM IST

ప.గో: ఆర్టిసి బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది ప్రయాణికులు మృతిచెందిన దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

ప.గో: ఆర్టిసి బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది ప్రయాణికులు మృతిచెందిన దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి వాగులో పడిపోయింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మ‌ృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలను ప్రత్యక్ష సాక్షితో పాటు డిఎస్పీ దిలీప్, ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి వివరించారు. 

06:36Anam Rama Narayana Reddy:థ్యాంక్ యూ సార్.. పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆనం ప్రశంసలు| Asianet News Telugu
02:13Atchennaidu Appreciated Pawan Kalyan: ఇవి మినీ కలెక్టరేట్లలా పనిచేస్తాయి | Asianet News Telugu
08:26Pawan Speech in DDO Offices Opening: మాకు కమిట్మెంట్ ఉంది.. అన్నీ చేస్తున్నాం | Asianet News Telugu
17:15Pawan Kalyan Support Fishermens: ఉప్పాడ మత్స్యకారుల సమస్యకు చెక్ పెడతాం | Asianet News Telugu
03:33Blind Women Cricketers: ప్రపంచ కప్ గెలిచారు వీళ్ళు కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు| Asianet News Telugu
25:46CM Chandrababu Naidu: గోపాలపురం కార్యకర్తలతో సీఎం చంద్రబబు పంచ్ లు | Asianet News Telugu
06:24CM Chandrababu Naidu: అంధ మహిళా క్రికెటర్లని ఘనంగా సత్కరించిన సీఎం| Asianet News Telugu
24:09CM Chandrababu Naidu Speech: దివ్యాంగులకు సీఎం చంద్రబాబుఇంద్రధనస్సులా 7 వరాలు | Asianet News Telugu
09:34CM Chandrababu Naidu: రైతుల పంట నష్టాలకి చంద్రబాబు తక్షణ పరిష్కారం | Asianet News Telugu
06:32CM Chandrababu Naidu: సీఎం కి ఐడియా ఇచ్చిన రైతు అభినందించిన చంద్రబాబు| Asianet News Telugu