లాక్ డౌన్ ఎఫెక్ట్ : కిరాణా వ్యాపారులపై విజిలెన్స్ దాడులు...
Mar 27, 2020, 1:43 PM IST
దేశమంతా లాక్ డౌన్ ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో కిరాణా వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. కాశీబుగ్గ మున్సిపాలిటీలోని సాయి మణికంఠ కిరాణా అండ్ జనరల్ స్టోర్ పై అదికారులు దాడులు నిర్వహించారు.