Vidadala Rajini Pressmeet: చంద్రబాబు, పవన్ పై విడదల రజిని సెటైర్లు | Asianet News Telugu

Published : Jan 04, 2026, 04:00 PM IST

18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత మంచినీరు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.