సెల్ టవర్ ఎక్కిన యువకులు...శ్రీదేవి వచ్చేదాకా దిగం..

Jan 18, 2020, 4:50 PM IST

ప్రభుత్వం మూడు రాజాధానుల ప్రకటన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తుళ్ళూరులో శివ, సాంబయ్య అనే ఇద్దరు యువకులు సెల్ టవర్ ఎక్కారు. స్థానిక ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి వచ్చేవరకు తాము కిందికి దిగేది లేదంటూ తేల్చి చెప్పారు.