భారతీయులకు క్రికెట్ ఓ ఎమోషనల్ గేమ్. చిన్నపిల్లల నుండి వృద్దుల వరకు అందరూ క్రికెట్ అభిమానించేవాళ్లే. ఇక యువత అయితే క్రికెట్ అంటే పడిచస్తారు. భారత క్రికెటర్లను ప్రజలు ఎంతగానో అభిమానిస్తారు... సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ వంటి క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా తాము అభిమానించే ఆటగాళ్ల గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో భారత క్రికెటర్లలో అత్యంత శ్రీమంతులు ఎవరో తెలుసుకుందాం.