ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే ప్రభుత్వం కేసులు పెట్టి జైలులో పెడుతున్నారు

Aug 12, 2020, 2:16 PM IST

పూర్వం రాజకీయ నాయకుల సంస్కృతి, ప్రతిపక్ష పార్టీల వారు ప్రశ్నిస్తే, అధికారంలో ఉన్న నాయకులు వివరణ ఇవ్వడం జరిగేది. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారు జైల్లో పెడతారు.రాష్ట్రంలో దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి, ఉపన్యాసాలు ఎక్కువ, పని తీరుతక్కువ గ వుంది అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నాడు .