గుంటూరులో పర్యటించిన వైయస్ జగన్, ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం మరియు కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు.