తాడేపల్లి : చినజీయర్ స్వామిని కలిసిన రోజా

Feb 4, 2020, 1:26 PM IST

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా తాడేపల్లి, సీతానగరంలో చినజీయర్ స్వామిని కలిశారు. ఆయన ఆశీస్సులు పొందారు. జగన్ గురించి చినజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.