రాజధాని కోసం... ముఖానికి నల్ల కవర్లతో మహిళల వినూత్న నిరసన

Feb 27, 2020, 6:51 PM IST

అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం కి చెందిన రాయపూడి మహిళలు మొఖానికి నల్ల కవర్లు తగిలించుకుని ,ఓకేరాష్ట్రం-ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.