May 25, 2020, 4:48 PM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న కారణంగా ప్రభుత్వ ఆంక్షలు అనుగుణంగా మసీదులో నమాజ్ చేసుకోడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే ప్రార్థనల్లో ఐదుగురికి మించి ఉండరాదని తెలిపింది. దీని ప్రకారమే విశాఖ జిల్లా గోపాలపట్నంలోని మసీదులో ఐదుగురితో రంజాన్ ప్రార్థనలు జరిగాయి.