Nov 4, 2020, 10:44 AM IST
పట్టణంలో కాలేజీ యువత ని లక్ష్యంగా చేసుకుని గంజాయి అమ్మకాలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు . ముఠా సభ్యులు వివరాలను అర్బన్ ఎస్పి అమ్మి రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళగిరి పట్టణంలో పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీసులను ఆయన అభినందించారు.