Jun 1, 2020, 3:48 PM IST
ఏపీ నీటిపారుదలశాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొల్లంవాగు వద్ద జరుగుతున్న హెడ్ రెగ్యులేటరీ పనులను పరిశీలించారు. దీనికోసం కొల్లం వాగు వరకు బోటులో వెళ్లి అక్కడినుండి 2 కి.మీటర్లు అడవిలో కాలినడకన టన్నెల్ కు చేరుకున్నారు. టన్నెల్ పనులు పరిశీలించిన అనంతరం శ్రీశైలం డ్యాం గ్యాలరీని పరిశీలించారు.